Author: admin

రాష్ట్ర పరిపాలనలో తుది అధికారం మంత్రివర్గానిదే

న్యూఢిల్లీ, నవంబర్ 20 : రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు గురువారం స్పష్టమైన దిశ నిర్దేశం చేసింది. ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌పై…

అమ్మా… నన్ను క్షమించు

కర్కశ ఉపాధ్యాయుల కాఠిన్యాయానికి .. బలైన భావిభారత పౌరుడు తాను చనిపోతూ.. అవయవ దానం చేసిన ధీరోధాత్తుడు ఢిల్లీ నవంబర్‌ సాయంత్రం.రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్‌పై నీలం రంగు కాంతుల్లో పరుగులు తీస్తున్న రైళ్ళ మధ్య…ఒక చిన్నారి మనసు చివరి వరుసగా…

ఇంటింటికి ఇందిరమ్మ చీరల పంపిణీకి సిద్ధం

స్వయంసహాయక బృందాల్లో లేని మహిళలకు వెంటనే సభ్యత్వంయాప్ ద్వారా పారదర్శక న‌మోదు – గ్రామాల్లో ఇంటింటికీ పంపిణీదశల వారీగా గ్రామ–పట్టణాల్లో భారీ కార్యక్రమం హైదరాబాద్, నవంబర్ 20 :రాష్ట్రవ్యాప్తంగా మహిళల గౌరవం, శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ…

డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో కవిత

హైదరాబాద్, నవంబర్ 20 :జాగృతి జనంబాట కార్యక్రమం లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించేందుకు బయలుదేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముందుగా కూకట్‌పల్లిలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. గాంధీజీ చూపించిన అహింసా మార్గం, స్వచ్ఛత,…

44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ – 2025 లో తెలంగాణ పెవీలియన్ ఏర్పాటు

ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025లో తెలంగాణ పవిలియన్ ఆకట్టుకుంది | పోచంపల్లి ఇక్కత్ ప్రత్యేక ఆకర్షణ ప్రతిష్ఠాత్మక ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్.. (ఐఐటీఎఫ్) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శుక్రవారం నాడు మొదలయింది. ఈ ఫెయిర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన…

పత్రికా దినోత్సవం సందర్భంగా టీఎస్ జేయు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

జగిత్యాల: జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆదేశాలతో టిఎస్జేయూ జగిత్యాల జిల్లా అధ్యక్షులు డా. పేట…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర అనితర సాధ్యం

వరంగల్: సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. ఆదివారం నగరంలోని 22వ డివిజన్ పరిధి…

సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ఏసీపీలు రమేష్ కుమార్, వెంకటేష్ టిఎస్ జెయు ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం హైదరాబాద్, నవంబర్ 16 : జర్నలిస్టుల పాత్ర సమాజ నిర్మాణంలో అనితర సాధ్యమని హైదరాబాద్ సిసిఎస్ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఏసిపి వెంకటేష్ లు…

యాదగిరిగుట్టలో భక్తులకు హైటెక్ డిజిటల్ సేవలు (Yadagirigutta Digital Services)

యాదగిరిగుట్టలో భక్తుల కోసం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఆరు డిజిటల్ కియోస్క్ యంత్రాలు ప్రారంభం. Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple introduces digital kiosks for devotees.