అమ్మా… నన్ను క్షమించు
కర్కశ ఉపాధ్యాయుల కాఠిన్యాయానికి .. బలైన భావిభారత పౌరుడు తాను చనిపోతూ.. అవయవ దానం చేసిన ధీరోధాత్తుడు ఢిల్లీ నవంబర్ సాయంత్రం.రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్పై నీలం రంగు కాంతుల్లో పరుగులు తీస్తున్న రైళ్ళ మధ్య…ఒక చిన్నారి మనసు చివరి వరుసగా…