Category: తెలంగాణ

సమాజంలో జర్నలిస్టుల పాత్ర అనితర సాధ్యం

వరంగల్: సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. ఆదివారం నగరంలోని 22వ డివిజన్ పరిధి…

సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ఏసీపీలు రమేష్ కుమార్, వెంకటేష్ టిఎస్ జెయు ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం హైదరాబాద్, నవంబర్ 16 : జర్నలిస్టుల పాత్ర సమాజ నిర్మాణంలో అనితర సాధ్యమని హైదరాబాద్ సిసిఎస్ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఏసిపి వెంకటేష్ లు…

యాదగిరిగుట్టలో భక్తులకు హైటెక్ డిజిటల్ సేవలు (Yadagirigutta Digital Services)

యాదగిరిగుట్టలో భక్తుల కోసం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఆరు డిజిటల్ కియోస్క్ యంత్రాలు ప్రారంభం. Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple introduces digital kiosks for devotees.

గిరిజ‌న సంస్కృతి, సంప్రదాయాల ప్రకారంస‌మ్మక్క, సార‌ల‌మ్మ ఆల‌య ఆధునీక‌ర‌ణ

మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్ హైద‌రాబాద్ :- ఆసియా ఖండములో అత్యంత ప్రసిద్ధిగాంచిన సమ్మక్క, సారలమ్మ దేవాలయాన్ని గిరిజ‌న సంస్కృతి సంప్రదాయాలు వారి మ‌నోభావాల‌కు అనుగుణంగా ఆధునీక‌ర‌ణను చేప‌డుతున్నామ‌ని ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి,…

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.…